Home » teamindia
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.
భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు, మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే, సిరీస్ లోని నాల్గో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. వర్షం లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలో పడేది.
టెస్టు క్రికెట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలతో 2024 క్రికెట్ సీజన్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు.
తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత కాస్త పర్వాలేదనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే, ఆ తరువాత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్క పరుగు చేయకుండానే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం 15 ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో భారత్ నాలుగు సిరీస్ లలో మాత్రమే విజయం సాధించగా.. ఎనిమిది సిరీస్ లలో ఓడిపోయింది.
భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది.
టీమిండియా సౌతాఫ్రికాలో రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు 26న సెంచూరియన్లో ప్రారంభమవుతుంది. 26 నుంచి 30వరకు తొలి టెస్టు జరుగుతుంది.
ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు.