Home » teamindia
నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు.
భారత్ జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ప్రారంభం నుంచి అద్భుత ఫామ్ కొనసాగించాడు. కానీ, ఫైనల్ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్ లో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో మ్యా చ్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.
భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు, మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే, సిరీస్ లోని నాల్గో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. వర్షం లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలో పడేది.
టెస్టు క్రికెట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలతో 2024 క్రికెట్ సీజన్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు.
తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత కాస్త పర్వాలేదనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే, ఆ తరువాత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్క పరుగు చేయకుండానే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.