Home » teamindia
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్లో తప్పక విజయం సాధి�
టీ20 ఫార్మాట్లో నో బాల్స్ వేయడం అంటే అరుదుగా కనిపిస్తుంది. నో బాల్ పడిందా అదనపు పరుగుతోపాటు సిక్సర్ ఇచ్చినట్లే. దీంతో బ్యాటింగ్ చేసే జట్టు స్కోర్ బోర్డ్ అమాంతం పెరిగిపోతుంది. బౌలర్స్ సాధ్యమైనంత వరకు నోబాల్స్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస
రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది.
బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.
మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింద�
ఓ సారి తన కుమారుడు తన వద్దకు వచ్చి అర్జున్ టెండూల్కర్ చాలా అదృష్టవంతుడని అన్నాడని సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ చెప్పారు. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ వద్ద కార్లు, ఐపాడ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడని తెలిపారు. దీంతో తనకు మాటలు రాలే
India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ శనివారం రాయ్పుర్లో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా కివీస్ను చిత్తుచేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చ
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
భారత క్రికెటర్స్ లో కొంతమంది హైదరాబాద్ లో ఎన్టీఆర్ ని కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ తో కొంత సమయం గడిపారు. దీంతో క్రికెటర్స్ అంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో................
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో ఇక్కడ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. వెస్టెండీస్ జట్టుపై భారత్ విజయం సాధించ