Home » teamindia
భారత్లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ 20మ
'నేను రిషబ్ పంత్ని’.. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తర్వాత తనను రక్షించడానికి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పిన మాట ఇది. రిషబ్ పంత్ ఇవాళ ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం ఆస�
టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి 15 వరకు మ్యాచ్లు జరుగుతాయి. 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనుండగా, 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. అయితే మొత్తం 20 మంది ఆటగాళ్లకు ఎంపిక చేసిన శ్రీలంక బోర్డు..
స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్ధిక్ కు అప్పగించిన బీసీసీఐ.. వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతల�
1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ - శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాల్ సింగ్ - అమర్ సింగ్ 8వ వికెట�
india vs bangladesh test Match: బంగ్లాదేశ్పై రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో నాల్గోరోజు ఆటలో 145 పరుగుల టార్గెట్ను టీమిండియా బ్యాటర్లు ఛేదించారు. నాలుగో రోజు ఓవర్నైట్ స్కోర్ నాలుగు వికెట్లు 54 పరుగులతో ఆటను టీమిండియా ఆ�
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాల్గోరోజు ఆటలో రెండో టెస్టు మ్యాచ్ లో గెలిచేది ఎవరో తేలిపోతుంది. మూడోర�
టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రె�
బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆ�
కే.ఎల్. రాహుల్ సారథ్యంలో జరిగే టెస్ట్ మ్యాచ్లో తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా.. ఇవాళ జరిగే టెస్టు మ్యాచ్కు ఏ విధంగా తుది జట్టుకూర్పు ఉంటుందనేది చర్చనీయాంశ�