Home » teamindia
Wasim Jaffer: బంగ్లాదేశ్ తో ఇటీవల జరిగిన మూడో వన్డేలో భారత్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మరో బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్పై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు�
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకే కాదు, సపోర్టింగ్ స్టాప్కు కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పై సైతం ఒత్తిడి పెర�
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటుపడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ పంత్ను పక్కన పెట్టింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
హమిల్టన్ వేదికగా భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థిత�
టీమిండియా న్యూజిలాండ్ లోని నేపియర్ చేరుకుంది. నిన్న మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో మూడో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో మౌ
ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ మౌంట్ మౌంగనుయ్లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పుపొంచి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్ల
భారత్ - న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్లో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన మ్యాచ్ను తొలుత అంప్లైర్లు వాయిదా వేశారు.
కివీస్తో జరిగే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓ