Home » teamindia
టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. యూఏఈలో జరుగుతోన్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బయలుదేరిన సమయంలో ద్రవివ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవివ్ యూఏఈకి వెళ్ళలేదు. హోం ఐసోలేషన�
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇందుకు సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీలంక వేదికగ�
''అవును, ఆసియా కప్ను టీమిండియానే గెలుచుకోగలదు. ఎందుకు గెలుచుకోలేదు? టీమిండియా ఏమైనా విటమిన్ సీ లోపంతో బాధపడుతుందా? (నవ్వుతూ).. వారు ఆడుతోన్న తీరు, భారత జట్టులో ఉన్న సమర్థమైన ఆటగాళ్ళను చూసి టీమిండియనే ఫేవరెట్ గా అందరూ భావిస్తున్నారు'' అని సల్మా�
రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్మెన్ �
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.
ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు. వన్డేల్లో బౌలింగ్లో 718 రేటింగ్తో తిరిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో బౌలింగ్లో మరే భారత ఆటగాడికీ టాప్-10లో చోటుదక్కలేదు. అలాగే, సూర్యకుమార్ �
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. 55 బంతుల్లో 117పరుగులు చేసేశాడు. ఈ షార్ట్ ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. విదేశాల్లో అధిక స్కోరు నమోదు చేసి కేఎల్ రాహుల్ రికార్డును
ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లీ 9, ఓల్లి పోప్ 10, జో రూట్ 31, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 178/6 గా ఉంది.
ఇండియా చివరిగా 2011లోనే వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఎంఎస్ ధోనీ మ్యాచ్ విన్నింగ్స్ షాట్ కొట్టి శ్రీలంకపై ఫైనల్ ను గెలిపించాడు. అయితే విశ్లేషకులు, విమర్శకులంతా ఇది కేవలం కెప్టెన్..
టీమిండియా.. సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇకపై ఫోకస్ అంతా వన్డే సిరీస్ వైపే. బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న సిరీస్