Home » teamindia
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖా�
వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవటంతో భారత్ జట్టు కెప్టెన్ శిఖర ధావన్ ట్రోపీని అందుకున్నాడు. ఈ క్రమంలో తొడగొట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అనంతరం టీం సభ్యులు ట్రోపీతో స్టేడియంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాత�
India vs South Africa 2nd ODI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించింది. రెండో వన్డేలో కుర్రాళ్లు కుమ్మేశారు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించారు. తొలుత టీమిండియా బౌలింగ్ చేసింది. సిరాజ్ బౌలింగ్ ఈ మ్యాచ్లో హైలెట్ అనే చ�
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నిన్న లక్నోలో తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్ అంతర్జాతీయ వన్డేల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడి మంచి పేరు తెచ్చుకున్న రుతురాజ్ గైక్వాడ�
నిన్న హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సూర్య, కోహ్లీ మెరుపులు మెరిపించడం, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. టీమిండియాకు శుభాకాం
అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచిం
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా 208 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పలు వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ గురించి ఆయన
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.
‘‘ప్రపంచం ఇలా మరింత వెలిగిపోతోంది.. ఉత్సాహవంతం అవుతోంది.. మరింత సంబరపడుతోంది.. హోటల్ లో బయో బబుల్ లో ఈ వ్యక్తితో ఉన్న సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాత్రం హబ్బీ (భర్త)ని మిస్ అవుతున్నాను’’ అని అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. కాగ�
‘‘150 స్పీడ్ తో బంతిని విసిరే ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ? దీపక్ చాహర్ ను ఎందుకు తీసుకోలేదు? వీరికి మ్యాచులో ఆడే అర్హత లేదా? దినేశ్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ తీరు అసంతృప్తికి గురిచేస్తోంది’’ అని హర్భజన్ సింగ్ అన్నారు. కాగా, నిన్న ఆసియా �