Home » Telangana And Andhrapradesh
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం, ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను పంపిణీ చేసింది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హామీలు అమలులోకి తీసుకరావాలని కోరుతూ మరోసారి తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖను కోరింది. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్ఫాల్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలోని �
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తున్న ఐటీ గ్రిడ్స్ కేసులో దర్యాప్తు ఊపందుకొంది. ఈ కేసులో నియమితమైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మార్చి 07వ తేదీ గురువారం భేటీ అయ్యింది. బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం