Telangana and AP ENCs

    KRMB : తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ

    November 12, 2021 / 09:36 PM IST

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.

10TV Telugu News