Home » Telangana And Punjab Paddy
మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర...
తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఖరాఖండిగా చెప్పేశారు. రాష్ట్రంలో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేమని, అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా...
ఢిల్లీకి చేరిన టీఆర్ఎస్ మంత్రులు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.
కేంద్రం నుంచి స్పందన రాకపోతే...ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తాము తీర్మానం చేయడం జరిగిందన్నారు. పోరాటాలు చేయడం టీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని...