telangana andhra pradesh buses

    ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు.. దసరా తర్వాతే క్లారిటీ

    October 24, 2020 / 02:38 PM IST

    rtc bus services: దసరా తర్వాతే తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు. శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే బస్స�

10TV Telugu News