Home » Telangana BJP News
రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు...
గురువారం ఉదయం 11 నుంచి రాజ్ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టనన్నారు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్ను అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.