Home » telangana bjp president
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ
G Kishan Reddy : ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సిబ్బంది అంటోంది.
టీబీజేపీ నయా బాస్ కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్ర ప్రారంభమవుతుంది.
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.
సిట్ నోటీసులపై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్
బండి సంజయ్తో మాట్లాడిన ప్రధాని మోదీ