Home » telangana bjp president
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.
dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పార్టీ ముంద�
bandi sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టి… మెల్లమెల్లగా మార్పులు చేస్తూ వస్తున్నారు. పార్టీ నూతన కమిటీ విషయంలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు. పదవుల విషయంలో ఎన్నో ఆరో�
చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.