Home » Telangana BJP
bjp: నల్లగొండ-వరంగల్-ఖమ్మం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతసారి రెండో స్థానంలో సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా? గత సారి అధికార పార్టీకి కౌంటింగ్ రోజున చెమట్లు పట్టించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం పోటీ అ�
Minister Harish Rao challenges To Bandi Sanjay : దుబ్బాక బస్టాండు వద్దకు రండి, ప్రజల మధ్య మాట్లాడుదాం, బీడీ కార్మికులకు మోడీ ప్రభుత్వం రూ. 1600 ఇచ్చేది వాస్తవం అయితే…వివరాలు తీసుకుని రా…రాష్ట్ర ఆర్థిక మంత్రిగా..చెబుతున్నా..16 పైసలు ఇవ్వలే…వారు చెబుతున్నది వాస్తవం అయితే..�
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా
Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీ�
తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ జరుగాతాయా ఏంది..? సర్లే అని సర్దుకుపోతున్నారు కమలం గూటికి చేరిన పెద్ద తలకాయలు. పెద్ద పదవిని ఆశించి బొక్కబోర్లా పడ్డ నేతలంతా ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. ఆ ఒక్కటి కాకుండా ఇంకేం పదవి కావాలన్నా ఇస్తామని బీజేపీ పెద్దలు
మోడీ 2.0 ప్రభుత్వం తొలి ఏడాది పాలన విజయాలను జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం జన సంవాద్ వర్చువల్ ర్యాలీలను మార్గంగా ఎంచుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వర్చువల్ ర్యాలీలలో మోదీ పాలనపై బీజేపీ నేతలు మాట్లాడుతుంట�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డులు, డివిజన్ల నుంచి తాము పోటీ చేయడం ఖాయమని బీజేపీ నేతలు ఊదరగొట్టారు. రాష్ట్రంలో మొత్తం 2727 మునిసిపల్ వార్డులు .. 385 కార్పొరేషన్ డివిజన్లలో పోటీకి దిగుతామని చెప్పుకొచ్చారు. ఐదు నెలల ముందు న�
బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజే�