Home » Telangana BJP
దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం (జూన్ 14) ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్తో పాటు ఆ పార�
జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ ఉంది.
https://youtu.be/6kIEEvs1ghI