Home » Telangana BJP
బీజేపీ(భారతీయ జనతా పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ...
పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని తేల్చి చెప్పారు. వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావు అన్నారు.(Bandi Sanjay On Tickets)
తెలంగాణలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
అసెంబ్లీలో తన ముఖం కనిపించవద్దని అకారణంగా తోటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద...
బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభిస్తున్నారని, ఇది నిజంగా గవర్నర్ ను అవమానించడమే అంటూ రాజాసింగ్ మండిపడ్డారు
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.