Home » Telangana BJP
బీజేపీలో విషం తప్ప విషయం లేదని తేలిపోయిందని, ఒక్క విషయంపై కూడా బీజేపీ స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గత రెండురోజుల బీజేపీ కార్యవర్గం దేశానికి దిశ, నిర్దేశం చేస్తారని �
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్ట
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు హెచ్ఐసీసీలో జరిగాయి. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివ�
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను �
పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భద్రతా కారణాల రిత్యా మూడు మెట్రో స్టేషన్లలో సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మెట్రో ట్రైన్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస�
ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ విమర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయట�
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�
తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ �
కాషాయ కండువా కప్పుకుందామనుకుంటున్న లీడర్లకు.. ఊహించని షాకులు ఎదురవుతున్నాయ్. అనుకోని పరిస్థితులు కనబడుతున్నాయ్. కమలదళం వైపు చూస్తున్నా.. అది చూపులతోనే సరిపోతోంది. మిగతా పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు.. బీజేపీలో నెలకొన్న పరిస్థ