Home » Telangana BJP
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య ఏకాంత చర్చల అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. 17న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బీజేపీకి జైకొట్టారు హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులైన నితిన్, మిథాలీ బీజేపీ కోసం పని చేస్తామని చెప్పారని అన్నారు.
పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. చార్మినార్ వద్ద పెద్దసంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరో�
‘బండి సంజయ్ నాలుక చీరేస్తా’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంట�
బీజేపీ ప్రభుత్వం వచ్చేవరకు పాదయాత్ర కొనసాగుతుంది