Home » Telangana BJP
ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సంజయ్ బై�
తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.
టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభల
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
సీబీఐ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపపోరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో మునుగోడులో గ