Home » Telangana BJP
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �
సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో ఆమె పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం నింపింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంప
ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?
బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది.
తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండా
పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరీంనగర్