Home » Telangana BJP
మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇద్దరు చంద్రుల కలలు వమ్ముకావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ�
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా కేంద్ర మంత
అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన బీజేపీ… కొత్త రెక్కలు తొడుక్కొంటోంది. పక్క పార్టీల నుంచి ప్యారాచూటర్లు ల్యాండ్ అవుతుండటంతో… ఆ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి చేరుతాయని
కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్క నేత జారిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు..మాజీ నేతలు పార్టీకి రాం..రాం చెబుతూ ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు TRS వైపు మొగ్గు చూప�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు