Home » Telangana BJP
Dissatisfaction in Telangana BJP : తెలంగాణ బీజేపీలోఅసంతృప్తి భగ్గుమంటోంది. ఓవైపు టికెట్లు కావాలంటూ కార్యకర్తలు చొక్కాలు చించుకుని పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తే… మరోవైపు ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అధినాయత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో.. గ్రేటర్ ఎన్�
bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న�
Telangana BJP and Janasena : గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు నై.. సింగిల్గానే సై అంటోంది బీజేపీ. పొత్తు కోసం జనసేన స్నేహ హస్తం అందించినా.. కమలం కుదరదని కూల్గా ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ దోస్తీ కటీఫ్ వెనుక కమలం వెసుకున్న లేక్కలేంటి..? తెలంగాణలో జనసేనతో దోస�
bjp leader suicide attempt: గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వారు మనస్తాపానికి గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ తనకు ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు టికెట్ ఇవ్వలేదని నాచారం బీజేపీ నాయక�
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
bjp candidates ghmc elections: గ్రేటర్ ఎన్నికల్లో 50మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇవాళ(నవంబర్ 18,2020) మొదటి జాబితా ప్రకటించేందుకు రెడీ అయింది. హయత్నగర్ నుంచి కల్లెం రవీందర్ రెడ్డి, హస్తినాపురం నుంచి నరేశ్ యాదవ్, జీడిమెట్ల- తా
bandi sanjay warns: బ్బాక ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాసులాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
Vijayashanti to join bjp: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మహిళానేత విజయశాంతి.. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ తీరుపై మండిపడుతూ.. విజయశాంతి ప్రకటన చేసిన కాసేపటికే.. ఈ ఊహాగానాలు �
abvp: బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్లో పని చేసిన వారికి పార్టీలో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అంతే కాదు సంఘ్ పరివార్లో పని చేసే వారికి కూడా పార్టీలో గుర్తింపు దొరుకుతుంది. పార్టీలో ఏదైనా పని కావాలంటే
core committe: రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీ అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా, మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమిటీలో ఐదుగురు నేతలు మాత్రమే