Home » Telangana Congress President Revanth Reddy
భూ కబ్జాల నాయకుడు, ఆరాచకాలకు మూలకర్త వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ అని, ఆయన అనుచరులు గంజాయి బానిసలు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే వినయ్ బాస్కర్పై హత్యానేరం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు.
త్వరలో బలపడతాం, అధికారాన్ని చేపడతాం అని చెబుతున్న కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బలపడటం సంగతి పక్కన పెడితే నేతల వలసలు పార్టీని కలవరపెడుతున్నాయి.