Home » Telangana Congress
2009 నుంచి కేటీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి కె.కె మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి మారుతాడా? లేదా మరోసారి మహేందర్ రెడ్డినే ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలి విడతలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
గత ఎన్నికల్లో ఓటమితో జీవన్రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.
మిగతా 50శాతం సీట్ల మీద కూడా మిగతా అందరితో మాట్లాడి వారి సూచనలు తీసుకుని సీఈసీలో పెట్టి తొందరలోనే 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని అనుకున్నాం. Revanth Reddy
రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. Revanth Reddy
పెద్దాయన ఇలా మాట మార్చడం వెనక పెద్ద వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఊపు మీద ఉందని సర్వేలు చెబుతుండటం.. ఈ సారి అధికారంలోకి వస్తుందననే ఆశలు కలగడంతో జానారెడ్డి మనసు మారిందనీ వ్యాఖ్యానిస్తున్నాయి గాంధీభవన్ వ�
పిల్లలకు పదవుల కోసం తండ్రులు కొట్లాడుతుంటే.. తండ్రి కోసం త్యాగం చేశాడు ఈ కుమారుడు.. ఐతే ఇందులో ఓ ట్విస్టు కూడా ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా తండ్రీ కొడుకులు?
త్వరలో పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు షర్మిల. YS Sharmila
షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా.
14వ తేదీలోపు అన్ని జాబితాలు సిద్ధం చేసే యోచనలో ఉంది కాంగ్రెస్. మంగళవారం లేదా బుధవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. Telangana Congress