Home » Telangana Congress
Manikrao Thakare :
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక, వారివెంట ఎవరెవరు వస్తారనే అంశాలపై చర్చించనున్నారు.
హారితహారంలో ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలు, కేసీఆర్ చెప్పేవన్నీ వాస్తవాలైతే సమగ్ర విచారణకు ఆదేశించాలని మహేష్ కుమార్గౌడ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి నువ్వు మాట్లాడుతావా? సంజయ్ నీకు బుద్ది ఉందా? ఓ సారి ఆస్పత్రిలో చూపించుకో.. అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 22న రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు కూచుకుళ్ల దామోదర రెడ్డి, పిడమర్తి రవి, పలువు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం.
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని ఆయన తేల్చి చెప్పారు.
జగదీశ్వర్ రెడ్డి హైట్ ఎంత ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు. నేను, శ్రీధర్బాబు ఎలా ఉన్నాం? జగదీష్ రెడ్డి ఎలా ఉన్నాడు? మేం ప్రజల నుండి వచ్చిన నాయకులం. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు విమర్శలు చ
జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో చేరేముందు ముఖ్య నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది.
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
Bhatti Vikramarka : మీ భూములు మీకు పంచుతాం. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. ఉచిత రేషన్ బియ్యంతో పాటు..