Home » Telangana Congress
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు డీఎస్. కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే..(D Srinivas Congress)
రేపు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు
కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర నిజామాబాద్ ప్రజలది అని రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ �
2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్త�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆర
Mallu Bhatti Vikramarka : కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ న
Congress Public Meeting: కరీంనగర్లో కాంగ్రెస్ బహిరంగ సభ ..హాజరుకానున్న పార్టీ అగ్రనేతలు
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణకి కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.
2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇ�