Home » Telangana Congress
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్కు స్వాగతం పలికారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారు.ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఖర్గే రావడంతో పాత వారంతా రాజీనామాలు చేశారు.
మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపపోరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో మునుగోడులో గ
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర�
ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు దయాకర్ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు.
ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?
బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించ
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ ను వీడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది.