Home » Telangana Congress
తెలంగాణలో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్న వేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతుంది. అప్పుడు మీరెక్కడున్నారు అని కవిత ట్విటర్లో రాహల్ గాంధీని ప్రశ్నిస్తే.. మరి మీరు అప్పుడు ఎక్కడున్నారంటూ..
అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు
రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)
ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని..2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో..(Manickam Tagore On Rahul Gandhi Tour)
రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అన్నారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 96శాతం ఓటమి పాలైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తెలంగాణ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగార్జున సాగర్ లో రేపటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరు కావడం
హస్తానికి కు హ్యాండ్ ఇచ్చారు పీకే..దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు. మళ్లీ తమ తమ రాజకీయాల్లో బిజి బిజీ అయిపోయారు.
సోనియా నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఆయన పార్టీలో చేరితే అప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే చేరిక, పీకే ఎన్నికల వ్యూహాలపై సోనియా ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే...
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పేరు హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ పాలిటిక్స్ డయాస్ మీద ఆయన పాలిట్రిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్స్ ఎవరి ఊహకు అందడం లేదు...
కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్తో కటీఫ్ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చినట్టు అయింది...