Home » Telangana Congress
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.(Jagga Reddy On Fire)
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
కాంగ్రెస్ లీడర్లు కూడా తమనెవరో నీడలా వెంటాడుతున్నారని.. ఆందోళన చెందుతున్నారు. వాళ్ల నీడను వాళ్లు చూసుకున్నా ఉలిక్కిపడుతున్నారు. ప్రతి నేత కదలికలపై నిఘా పెట్టారని.. దానికో రిపోర్ట్ రెడీ చేస్తారని.. అధి ఢిల్లీకి చేరుస్తారనే టాక్ మొదలైంది. పార�
తెలంగాణ హస్తం పార్టీలో మళ్లీ కోవర్టుల గోల మొదలైంది. రెండు రోజుల టూర్లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్.. గాంధీభవన్లో ఇంకా రీసౌండ్ వస్తూనే ఉన్నాయ్. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీతో.. లోలోపల దోస్తీ చేస్తుందెవరు? ఆ రెండు పార్టీల పట్ల.. సాఫ్ట్ కార్నర్ ఉన్న�
కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు.
కేసీఆర్కు సరైన గుణపాఠం తప్పదన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రం ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు.
Rahul Gandhi : టీఆర్ఎస్ తో పోత్తుపై కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తెలంగాణకు ద్రోహం చేసినవారితో ఎలాంటి పొత్తు ఉండదన్నారు.
రాహుల్ రాకతో టీ-కాంగ్రెస్ రాతమారుతుందా..!