Home » Telangana Congress
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అని తెలిసి సీఎం కేసీఆర్ ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతల తరుణ్ చుక్ ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని తెలంగాణలో కాంగ�
తెలంగాణలో పాపాల భైరవుడు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుక�
రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.
కొంతకాలంగా ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై కాంగ్రెస్లోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఆయనకు పార్టీలోని కొందరు నేతల నుంచి సహకారం అందడం లేదు. దీంతో కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Damodar Raja Narasimha: కాంగ్రెస్ ఇప్పుడు దీన పరిస్థితిలో ఉంది .. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారు
కాంగ్రెస్ లో కొత్త రోగం మొదలైంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ప�
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్