Home » Telangana Congress
కాంగ్రెస్లో చేరనున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత
నిజాబాద్ జిల్లా బాల్కొండ మాజీ బీఎస్పీ నేత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినుంచి ఢిల్లీకి రావాలని సునీల్ రెడ్డికి పిలుపు రావడంతో ఆయన కాంగ్ర�
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 60 స్థానాలకు ఖరారయ్యారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారని.. త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు.
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.
ఇటీవలే బండ్ల గణేష్ మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది.
పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
Bhatti Vikramarka Mallu : పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేనటువంటి వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వార్తలను బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ప్రసారం చేయడం దురదృష్టకరం