Home » Telangana Congress
చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల�
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడం.. హుటాహుటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుండటంతో.. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది.
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
పీసీసీపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిందే
రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన్ను అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రేవంత్ రెడ్డి తీరు మార్చుకుంటేనే
రేవంత్నే అధిష్టానం ఎందుకు టీపీసీసీ చీఫ్గా నియమించింది..?
తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి
Kaushik Reddy : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఆరోపణలు చేసిన ఈటలపై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో కౌశిక్కు కేసీఆర్ డబ్బులు పంపించారని అబద్ధపు ఆరోపణలు చేశారని, కొన్ని ఏళ్లుగా మంత్రిగా ఉన్నారు.. ఇంతకాల
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కి మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మొదటినుండి సోనియాగాంధీ వ్యతిరేకిస్తూ వస్తున్నారని, 9 రోజుల పాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కరోజు కూడా CLP నేత