Home » Telangana Corporation chairmans
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 442 విడుదల చేసింది.
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 442 విడుదల చేసింది.
ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.