Home » TELANGANA COUPLE
ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ యువ జంట వ్యవసాయంలో కొత్త పద్దతులను అనుసరిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా నేచురల్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ అధిక లాబాలు పొందుతున్నారు. వ్యవసాయంలో లాభం రావట్ల�