Telangana Food

    Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ

    June 30, 2022 / 10:24 AM IST

    జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.

    మృగశిర కార్తె : చేపలు ఎందుకు తింటారో తెలుసా

    June 8, 2020 / 02:02 AM IST

    మృగ శిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ కార్తె ప్రవేశించడంతో…అందరి చూపు దానిపైనే ఉంటుంది. ఈ రోజు నుంచి చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చేపలే ఎందుకు తినాలి ? మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏంటీ ? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదలుతుంటాయి. ఆరోగ్యపరంగ�

10TV Telugu News