Home » Telangana Food
జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.
మృగ శిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ కార్తె ప్రవేశించడంతో…అందరి చూపు దానిపైనే ఉంటుంది. ఈ రోజు నుంచి చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చేపలే ఎందుకు తినాలి ? మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏంటీ ? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదలుతుంటాయి. ఆరోగ్యపరంగ�