-
Home » Telangana Government Fined Rs 3800 Crores
Telangana Government Fined Rs 3800 Crores
NGT Fined Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ బిగ్ షాక్.. రూ.3,800 కోట్ల జరిమానా, 2 నెలలే గడువు
October 3, 2022 / 07:26 PM IST
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.