Home » Telangana Governor Tamilsai Soundararajan
మహిళా గవర్నర్ అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు అని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తంచేశారు.
‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’ అని ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియోకు తెలిపారు తమిళిసై