telangana high court serious

    కేసులు కొట్టేయాలని అడిగిన సర్పంచ్‌పై హైకోర్టు సీరియస్

    January 19, 2021 / 11:52 AM IST

    Telangana high court: తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్‌కు భలే చిక్కొచ్చిపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు సీరియస్ అయింది. ములుగు జిల్లా వెంకటాపురరం మండలంలోని లక్ష్మీదేవీపేటకు చెందిన సర్పంచ్ గట్టు కుమారస్వామి పిల్ దాఖల�

10TV Telugu News