Home » Telangana Irrigation
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్�