Telangana IT

    KTRకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

    January 31, 2020 / 12:50 AM IST

    తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ దేశంలో జరిగే యానువల్‌ ఇన్వెస్ట�

10TV Telugu News