Home » Telangana IT Minister
రూ. 600 కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు HCCB ప్రకటించింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 24న తన 45 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు.
తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఆరు కరోనా రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే…2020, జులై 30వ తేదీ గురువారం �