-
Home » Telangana Lawyer
Telangana Lawyer
మంథని కపుల్స్ మర్డర్ : నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్, కావాలనే పోలీసులు పట్టించుకోలేదా?
February 20, 2021 / 06:28 AM IST
Manthani Couples Murder : లాయర్ వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు మంథని మున్సిపల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వారిని కోర్టులో ప్�