Home » Telangana Lockdown
బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 691 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 05 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 09 వేల 908 యాక్టివ్ కేసులుండగా..3 వేల 771 మంది మృతి చెందారు.
తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మ�
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!
తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1707 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 456గా ఉంది. తాజాగా..2493 మంది కోలుకున్నారు. ఆసుప�
తాళం తీశారు... కానీ
తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం.. రోజువారీ కేసుల నమోదులో కూడా ఘణనీయంగా తగ్గుదల కనిపించడంతో లాక్ డౌన్ అమలులో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 19 వరకు లాక్ డౌన్ మాత్రం పొడిగించిం