Home » telangana lockdown news
తాళం తీశారు... కానీ
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు.
లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం.