Home » Telangana Ministers In Delhi
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ తేల్చేందుకు ఆరు రోజులుగా ఢిల్లీలోనే బస చేశారు తెలంగాణ మంత్రులు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ఎదురు చూస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.