Home » Telangana News
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమార్కులకు అడ్డగా మారిపోయింది. విదేశాల నుంచి బంగారం, ఇతరత్రా విలువైన సామాగ్రీని తరలిస్తున్నారు. అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కానీ తనిఖీల్లో దొరికి పోతున్నారు. ప్రధానంగా బంగా�
రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలుతుండడంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రద్దీ అధికంగా ఉంది. దీంతో రాష్ట్ర వైద్�
రైతు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రైతు అప్పులు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఫి�