Home » Telangana News
కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�
మందుబాబులకు షాకింగ్ న్యూస్. కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు అంటే..జనవరి 27వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిం�
తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలకు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ముందును
రాష్ట్ర గవర్నర్గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమార్కులకు అడ్డగా మారిపోయింది. విదేశాల నుంచి బంగారం, ఇతరత్రా విలువైన సామాగ్రీని తరలిస్తున్నారు. అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కానీ తనిఖీల్లో దొరికి పోతున్నారు. ప్రధానంగా బంగా�
రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలుతుండడంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రద్దీ అధికంగా ఉంది. దీంతో రాష్ట్ర వైద్�
రైతు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రైతు అప్పులు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఫి�