Home » telangana paddy
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వడ్ల సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని..
తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు.. స్పందన రాకపోతే.. ఏమి చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.
ఒక స్థాయి వరకు మాత్రమే సహకారం, మద్దతు ఇవ్వగలం అన్న ఆయన... అంతకు మించి ఇవ్వడం ఏ దేశానికి సాధ్యం కాదన్నారు. అంతిమంగా మన కాళ్లపై..
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.. మంత్రుల బృందం నేడు పీయూష్ గోయల్ని కలువనుంది
యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అప్పుడే అయిపోలేదు.. ధాన్యం సేకరణపై కేటీఆర్..!
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిన్న బీజేపీ.. నేడు టీఆర్ఎస్