-
Home » Telangana Paddy Issue
Telangana Paddy Issue
Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
CM KCR : ధాన్యం దంగల్, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన ?
మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేస్తారనే...
Telangana : మధ్యాహ్నంతో ముగియనున్న డెడ్ లైన్.. నెక్ట్స్ స్టెప్ ?
సోమవారం ఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చి చెప్పాలని.. మిగతా రాష్ట్రాల్లో మాదిరే తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్...
KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్
ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు...24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని...
CM KCR : ఢిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా.. కేసీఆర్ కీలక ప్రకటన చేసే ఛాన్స్!
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్...యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే.. తెలంగాణ
TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?
ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్...
Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...
Paddy Issue : హస్తినకు గులాబీ దండు.. తెలంగాణ భవన్ వద్ద దీక్ష
విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...
TRS MPs : పార్లమెంట్లో టీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి పీయూష్పై ప్రివిలేజ్ నోటీసు
పారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...