Home » Telangana Paddy Issue
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేస్తారనే...
సోమవారం ఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చి చెప్పాలని.. మిగతా రాష్ట్రాల్లో మాదిరే తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్...
ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు...24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని...
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్...యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే.. తెలంగాణ
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్...
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...
విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...
పారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...