Home » telangana politics
బీజేపీ అధిష్టానం ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలతో పాటు రాజగోపాల్ రెడ్డి పేరుకూడా లేదు.
రాజాసింగ్ ;పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు, తిరిగి గోషామహల్ నియోజకవర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.
ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావులకు బీజేపీ అధిష్టానం అసెంబ్లీ టికెట్లు కేటాయించింది.
మహబూబాబాద్ నియోజకవర్గం టికెట్ ఈ దఫా నాకే కేటాయించాలి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నా.. గతంలో నాకు మొండి చేయి చూపినా పార్టీని వీడలేదు.. వ్యతిరేకించలేదని బెల్లయ్య నాయక్ అన్నారు.
. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు. ప్రత్యేక తెలంగాణ తరువాత అధికారంలోకి వచ్చిన మనం.. తండాలను పంచాయతీలుగా చేసినాం. పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం..
బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు టికెట్ దక్కింది. 12 మంది మహిళలకు తొలి జాబితాలో బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది.
అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు.
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈనెల 20 నుంచి ప్రచారంలో పాల్గొనే బీజేపీ ముఖ్యనేతల జాబితాను ఆపార్టీ అధిష్టానం విడుదల చేసింది. వీరు పదిరోజుల్లో రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నారు.